తెలంగాణా సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన మల్లు స్వరాజ్యం కూతురు ఇవ్వాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నీతి,న్యాయం,నిజాయతిలకు ప్రతీక అయిన మల్లు స్వరాజ్యం అంటే అభిమానించని వారెవ్వరూ లేదు. అటువంటి నిజమైన మహనేతల కుటుంబం నుండి వచ్చిన స్వరాజ్యం కూతురు ఇలా జగన్ పార్టీలోకి చేరడం తెలంగాణా కమ్మ్యునిస్టూ యోధులు జీర్ణించుకోలేకపోతున్నారు. వేల కోట్ల రూపాయలను దోచుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న ఒక వ్యక్తికి చెందిన పార్టీలో ఇలా చేరడం కమ్మ్యునిస్టూలకు ఒక విధంగా అవమానమని వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: