ఏపీలో
పలు చోట్లు భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి, ఆఫీస్ కార్యాలయాల
నుంచి బయటకు వచ్చారు. కృష్ణ జిల్లా గొల్లపూడి, తూర్పూ గోదావరి జిల్లాలోని కాకినాడ,
అమలాపురం, రాజమండ్రి,శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట గ్రామాల్లో, ఉర్లాం పరిసర
ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. రిక్కట్
స్కేల్ పై 7.7 సెం.మి వచ్చినట్లు అధికారుల తెలిపారు. అంతే కాందు ఇది నేపాల్
కేంద్రంగా ఖట్మాండ్ నుంచి ప్రారంభం అయినట్లు తెలిపారు. అలాగే ఈశాన్య భారత దేశంలో
కూడా ఈ ప్రభావం కనిపించినట్లు తెలిపారు.