హైదరాబాద్ గ్రేటర్ సిటిగా రూపు దిద్దుకుంటుంది, ఈ రోజు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉచిత వైఫై సేవలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. ఈ సేవల ద్వారా తొలి 30 నిమిషాలు వినియోగదారులు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు పొందవచ్చునని అధికారులు తెలిపారు.దీంతో పాటు నూతన టికెట్ బుకింగ్ కౌంటర్‌ను ప్రారంభించనున్నారు.


 వైఫై సేవలు వినియోగించుకోనున్న ప్రజలు


తొలి 30 నిమిషాలు ఉచిత వైఫై సేవలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె. శ్రీవాత్సవ తదితరులు హాజరుకానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: