దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీలో అగ్నిప్రమాదం సంబవించింది. కొద్ది సేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి అన్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఛాంబర్లోని ఏసీ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన  అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లు కాలిపోయినట్టు సమాచారం.


ఢిల్లీ అసెంబ్లీ


కాగా ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి,అసెంబ్లీ సమావేశాలు జరగడానికి ముందే ప్రమాదం జరగడం, అంతే కాదు ప్రమాదం జరిగిన సమయంలో   ఆరోగ్యమంత్రి కూడా అక్కడ లేకపోవడం వంటివి పలు అనుమానాలకు దారితీస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: