ఓటుకు నోటు వ్యవహారంలో చర్లపల్లి జైలుకు వెళ్లిన తెలంగాణ టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మంగళారం కొన్ని షరతులతో కూడిన బెయిన్ మంజూరు చేసింది కోర్టు. ఓటుకు నోటు కేసులో చర్లపల్లి జైలు నుండి విడుదలైన రేవంత్ రెడ్డికి ఉస్మానియా విశ్వవిద్యాలయం చేతు అనుభవం ఎదురైంది. రేవంత్, టీడీపీ శ్రేణులు ర్యాలీగా వస్తున్న విషయం తెలుసుకున్న విద్యార్థులు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ పీజీ అడ్మిషన్స్ సమీపంలో విరుచుకుపడ్డారు.


రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు 


చెప్పును ర్యాలీపైకి విసిరి, రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లాపేట నుంచి తార్నాక, మాణికేశ్వరీనగర్(వడ్డెరబస్తీ), లేడిస్ హాస్టల్, అడిక్‌మెట్ ైఫ్లెఓవర్, విద్యానగర్ మీదుగా రేవంత్ కాన్వాయ్ వెళ్లింది. అయితే వడ్డెరబస్తీ నుంచి అడిక్‌మెట్ ఫ్లె ఓవర్ మధ్యలో రేవంత్‌పై ఓయూ విద్యార్థులు  చెప్పులు విసిరి తమన నిరసన వ్యక్తం చేశారు ఆపై రేవంత్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: