పంజాగుట్ట కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ, శాసనసభ ప్రాంగణంలోని వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించు. అనంతరం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి నెదురమల్లి జనార్థన్ రెడ్డిని పరామర్శించారు. ఇక్కడే చికిత్స పొందుతున్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజును కలుసుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. బోనాల సందర్భంగా ఉదయాన్నే ముఖ్యమంత్రి సికిందరాబాద్లోని ఉజ్యయిని మహంకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: