శక్తిస్వరూపిణి అయిన జ్యోతిని వెలిగించే అర్హత, బాగ్యం, వక్తి స్వరూపిణులైన స్త్రీలకే లభించింది. నిత్య దీపారాధన చేస్తే స్త్రీలు సుమంగళులుగా వర్ధిల్లుతారు. ఆయా స్త్రీల భర్తలు ఆయూరారోగ్యాలతో ఉంటారు. నిత్యదీపారాధన చేస్లే అట్టి స్త్రీల పాతివ్రత్యం లోకప్రసిద్ధం అవుతుంది. పరపురుషులు ఆమెవంక కన్నెత్తి చూడలేరు.


నిత్యదీపారాధన చేసే యవతులకు మంచి భర్త లభిస్తాడు. నిత్యదీపారాధన చేసే స్త్రీలు సంతానవతులవుతారు దీపారాధన ఫలంవల్ల సద్భుద్ది, చూడచక్కని రూపం, జ్ఞానం లభిస్తయి. సుమంగళిగానే పుణ్యలోకాలు చేరుకోగల బాగ్యం సైతం స్త్రీలకు నిత్య దీపారాధన వల్ల కలుగుతుందంటే అతిశయెక్తికాదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: