హిందువుల ఇళ్లలో దీపారాధన నిత్యకృత్యం. ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి దేవుడి విగ్రహానికి పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. కొంతమంది సాయంత్రంపూట దీపం వెలిగిస్తుంటారు. మరికొందరేమో ఉదయం, సాయంత్రం రెండుపూటలా దీపం పెడుతుంటారు. అయితే దీపం ఎప్పుడు పెడితే మంచిది అనే సందేహం వెలిబుచ్చేవారూ ఉంటారు.