ధనమూ, మిత్రులూ, పేరూ, ప్రతిష్ఠ, తన కోరికలూ వీటన్నీంటికంటే ఎక్కువగా భధ్రతగా ప్రేమగా తన ఆస్తిగా భావిస్తాడు భార్యని పురుషుడు. అట్టి భర్తకి  ద్రోహం చేయ్యటమంటే ఎవరిదో కష్టార్జితమైన ధనాన్ని దొంగిలించిన పాపమూ, మిత్రద్రోహమూ, సేవా దోషమూ, చేయని తప్పులకి శిక్షించిన పాపమూ ఆ స్త్రీకి సంక్రమిస్తాయి. రోగాలూ, రొప్పులతో,  ఆర్థిక బాధలతో ఆ స్త్రీ ఈ జన్మలో పాపాల్ని అనుభవించక తప్పదు.

ఆ పాపాలన్నింటికీ ఆ స్త్రీ మరుజన్మలో ఎద్దుగా జన్మిస్తుంది. భర్త గౌతముణ్ణి మోసం చేసి ఇంద్రుడితో గడిపింది అహల్య. పైగా తనని జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్పింది. ఆ పాపానికి శిక్షగా అహల్య ఎన్నో సంవత్సరాలు దుమ్ములో దుమ్ముగా, ధూళిలో ధూళిగా దుర్భర జీవితాన్ని గడిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: