* ఈ రోజు గురువారము
10.08.2017
ఉ!! 5 గంటల సమయానికి,
* సర్వదర్శనం కోసం 25
కంపార్టమెంట్స్ లలో భక్తులు
స్వామి దర్శనం కోసం వేచి
ఉన్నారు
*సర్వ దర్శనానికి 10 గంటల సమయము పడుతుంది.
* కాలినడకన తిరుమలకి
చేరుకున్న భక్తులను ఉ: 8
గంటల తరువాత
వారికిచ్చిన సమయానికి
దర్శనానికి అనుమతిస్తారు.
* నిన్న ఆగష్టు 09 న
69,987 మంది భక్తులకి
స్వామివారి ధర్శనభాగ్యం
కలిగినది.
* నిన్న 43,278 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.
* నిన్న స్వామివారికి హుండీలో
భక్తులు సమర్పించిన నగదు
₹:3.60కోట్లు.