* ఈ రోజు గురువారము
   10.08.2017
   ఉ!! 5 గంటల సమయానికి,
* సర్వదర్శనం కోసం 25
   కంపార్టమెంట్స్ లలో భక్తులు
   ‌స్వామి దర్శనం కోసం వేచి
   ఉన్నారు
*సర్వ దర్శనానికి 10 గంటల సమయము పడుతుంది.
* కాలినడకన తిరుమలకి
   చేరుకున్న భక్తులను ఉ: 8
   గంటల తరువాత
   వారికిచ్చిన సమయానికి
   దర్శనానికి అనుమతిస్తారు.
* నిన్న ఆగష్టు 09 న
   69,987 మంది భక్తులకి
   స్వామివారి ధర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
* నిన్న 43,278 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు.
* నిన్న స్వామివారికి హుండీలో
   భక్తులు సమర్పించిన నగదు
   ₹:3.60కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: