తిరుమల సమాచారం 
🕉 తిరుమల లో పెరిగిన భక్తుల రద్దీ
🕉 ఈరొజు శుక్రవారము 
   11.08.2017
   ఉ!! 5 గంటల సమయానికి,
🕉 సర్వదర్శనం కోసం 
   కంపార్టమెంట్స్ లలో భక్తులు నిండి క్యూ లైన్ బయటకు వచ్చి స్వామి దర్శనం కోసం వేచి
   ఉన్నారు.
🕉 సర్వదర్శనానికి 16
   గంటల సమయం
 ‌‌‌‌  పడుతుంది.
🕉 కాలినడక మార్గం
 ‌‌‌‌‌‌  అలిపిరి-14000,
   శ్రీవారిమెట్టు-6000,
   మంది భక్తులకి మాత్రమే
   దివ్యదర్శనం.
🕉 కాలినడకన తిరుమలకి
   చేరుకున్న భక్తులను ఉ: 8
   గంటల తరువాత
   వారికిచ్చిన సమయానికి
   దర్శనానికి అనుమతిస్తారు.
🕉 నిన్న ఆగష్టు 10 న
   74,496 మంది భక్తులకి
   స్వామివారి ధర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
🕉 నిన్న 46,345 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు.
🕉 నిన్న స్వామివారికి హుండీలో
   భక్తులు సమర్పించిన నగదు
   ₹:3.67కోట్లు.🕉


మరింత సమాచారం తెలుసుకోండి: