తిరుమల సమాచారం
🕉 తిరుమల లో పెరిగిన భక్తుల రద్దీ
🕉 ఈరొజు శుక్రవారము
11.08.2017
ఉ!! 5 గంటల సమయానికి,
🕉 సర్వదర్శనం కోసం
కంపార్టమెంట్స్ లలో భక్తులు నిండి క్యూ లైన్ బయటకు వచ్చి స్వామి దర్శనం కోసం వేచి
ఉన్నారు.
🕉 సర్వదర్శనానికి 16
గంటల సమయం
పడుతుంది.
🕉 కాలినడక మార్గం
అలిపిరి-14000,
శ్రీవారిమెట్టు-6000,
మంది భక్తులకి మాత్రమే
దివ్యదర్శనం.
🕉 కాలినడకన తిరుమలకి
చేరుకున్న భక్తులను ఉ: 8
గంటల తరువాత
వారికిచ్చిన సమయానికి
దర్శనానికి అనుమతిస్తారు.
🕉 నిన్న ఆగష్టు 10 న
74,496 మంది భక్తులకి
స్వామివారి ధర్శనభాగ్యం
కలిగినది.
🕉 నిన్న 46,345 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.
🕉 నిన్న స్వామివారికి హుండీలో
భక్తులు సమర్పించిన నగదు
₹:3.67కోట్లు.🕉