తిరుమల సమాచారం

12.08.2017 - తిరుమల సమాచారం

* ఈరొజు సోమవారం 
   14.08.2017
   ఉ!! 5 గంటల సమయానికి,
* సర్వదర్శనం కంపార్టమెంట్స్
   లనీ నిండినది. భక్తులు
   ‌స్వామి దర్శనం కోసం బైట
   వెచి ఉన్నారు.
* సర్వదర్శనానికి 18 గంటల
   సమయం పడుతుంది.
* కాలినడకన తిరుమలకి
   చేరుకున్న భక్తులను ఉ: 8
   గంటల తరువాత
   వారికిచ్చిన సమయానికి
   దర్శనానికి అనుమతిస్తారు.
* నిన్న ఆగష్టు 13 న
   95,789 మంది భక్తులకి
   స్వామివారి ధర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
* నిన్న 55,530 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు.
* నిన్న స్వామివారికి హుండీలో
   భక్తులు సమర్పించిన నగదు
   ₹:3.42కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: