తిరుమల సమాచారం
* ఈరొజు శుక్రవారం 
  ఉ!! 5 గంటల సమయానికి,
* సర్వదర్శనం కోసం 31  కంపార్టమెంట్స్
   లలో భక్తులు వేచి వున్నారు.
   ‌
* సర్వదర్శనానికి 12 గంటల
   సమయం పడుతుంది.
* కాలినడకన తిరుమలకి
   చేరుకున్న భక్తులను ఉ: 8
   గంటల తరువాత
   వారికిచ్చిన సమయానికి
   దర్శనానికి అనుమతిస్తారు.
* నిన్న ఆగష్టు 17 న
   72,438 మంది భక్తులకి
   స్వామివారి ధర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
* నిన్న 40,731 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు.
* నిన్న స్వామివారికి హుండీలో
   భక్తులు సమర్పించిన నగదు
   ₹:3.42కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: