తిరుమల సమాచారం
* ఈరొజు శుక్రవారం
ఉ!! 5 గంటల సమయానికి,
* సర్వదర్శనం కోసం 31 కంపార్టమెంట్స్
లలో భక్తులు వేచి వున్నారు.
* సర్వదర్శనానికి 12 గంటల
సమయం పడుతుంది.
* కాలినడకన తిరుమలకి
చేరుకున్న భక్తులను ఉ: 8
గంటల తరువాత
వారికిచ్చిన సమయానికి
దర్శనానికి అనుమతిస్తారు.
* నిన్న ఆగష్టు 17 న
72,438 మంది భక్తులకి
స్వామివారి ధర్శనభాగ్యం
కలిగినది.
* నిన్న 40,731 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.
* నిన్న స్వామివారికి హుండీలో
భక్తులు సమర్పించిన నగదు
₹:3.42కోట్లు.