ఈరొజ బుధవారం  ఉ!! 5 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం 02  కంపార్టమెంట్స్ లలో భక్తులు ‌స్వామి దర్శనం కోసం వేచి  ఉన్నారు. సర్వదర్శనానికి 04 గంటల సమయం ‌  పడుతుంది. కాలినడక మార్గం ‌  అలిపిరి-14000,


శ్రీవారిమెట్టు-6000, మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం.కాలినడకన తిరుమలకి చేరుకున్న భక్తులను ఉ: 8 గంటల తరువాత వారికిచ్చిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.నిన్న సెప్టెంబర్ 05.09.17 న  69,723 మంది భక్తులకి స్వామివారి ధర్శనభాగ్యం కలిగినది.నిన్న 25,711 మంది  భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు  ₹:3.56కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: