ఈరొజ బుధవారం ఉ!! 5 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం 02 కంపార్టమెంట్స్ లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 04 గంటల సమయం పడుతుంది. కాలినడక మార్గం అలిపిరి-14000,
శ్రీవారిమెట్టు-6000, మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం.కాలినడకన తిరుమలకి చేరుకున్న భక్తులను ఉ: 8 గంటల తరువాత వారికిచ్చిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.నిన్న సెప్టెంబర్ 05.09.17 న 69,723 మంది భక్తులకి స్వామివారి ధర్శనభాగ్యం కలిగినది.నిన్న 25,711 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:3.56కోట్లు.