ఉ!! 5 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం 02 కంపార్టమెంట్స్ లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 03  గంటల సమయం పడుతుంది.కాలినడక మార్గం లిపిరి-14000,
శ్రీవారిమెట్టు-6000,మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం. కాలినడకన తిరుమలకి చేరుకున్న భక్తులను ఉ: 8 గంటల తరువాత వారికిచ్చిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.


నిన్న సెప్టెంబర్ 06.09.17 న 64,960 మంది భక్తులకి స్వామివారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న 27,451 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి  మొక్కు చెల్లించుకున్నారునిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.80కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: