ఈరొజ శనివారము 09. 09 .2017 ఉ!! 5 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం 05 కంపార్టమెంట్స్ లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి  ఉన్నారు. సర్వదర్శనానికి 05  గంటల సమయం  ‌‌‌‌  పడుతుంది.కాలినడక మార్గం అలిపిరి-14000, శ్రీవారిమెట్టు-6000,మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం.


కాలినడకన తిరుమలకి చేరుకున్న భక్తులను ఉ: 8 గంటల తరువాత వారికిచ్చిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.నిన్న సెప్టెంబర్ 08.09.17 న 66,168 మంది భక్తులకి స్వామివారి ధర్శనభాగ్యం కలిగినది.నిన్న 32,075 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు  ₹:2.56కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: