ఉ!! 5 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం 02 కంపార్టమెంట్స్ లలో భక్తులు ‌స్వామి దర్శనం కోసం వేచి  ఉన్నారు. సర్వదర్శనానికి 04 గంటల సమయం  పడుతుంది. కాలినడక మార్గం ‌‌‌  అలిపిరి-14000, శ్రీవారిమెట్టు-6000, మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం.


 కాలినడకన తిరుమలకి చేరుకున్న భక్తులను ఉ: 8 గంటల తరువాత వారికిచ్చిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు. నిన్న సెప్టెంబర్ 13.09.17 న  59,109 మంది భక్తులకి స్వామివారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న 25,610 మంది  భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు  నిన్న స్వామివారికి హుండీలో  భక్తులు సమర్పించిన నగదు  ₹:3.09కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: