ఉ!! 5 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం 03 కంపార్టమెంట్ లలో భక్తులు‌ స్వామి దర్శనం కోసం వేచియున్నారు. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది.కాలినడకన తిరుమలకి  చేరుకున్న భక్తులను ఉ:  08 గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు.నిన్న సెప్టెంబర్  15న 58,794 మంది భక్తులకి స్వామివారి ధర్శనభాగ్యం కలిగినది.


‌ ‌ నిన్న 27,160 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు  ₹:2.39 కోట్లు...



మరింత సమాచారం తెలుసుకోండి: