తిరుమల సమాచారం ఈరొజ శుక్రవారం 22. 09 .2017 ఉ!! 5 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం 04 కంపార్టమెంట్స్ లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 05
గంటల సమయం పడుతుంది. కాలినడక మార్గం అలిపిరి-14000, శ్రీవారిమెట్టు-6000, మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం. కాలినడకన తిరుమలకి చేరుకున్న భక్తులను ఉ: 8 గంటల తరువాత
వారికిచ్చిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు. నిన్న సెప్టెంబర్ 21.09.17 న 58,163 మంది భక్తులకి స్వామివారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న 25,289 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.47కోట్లు.