నిన్న శ్రీవారి 84,151 మంది భక్తులు దర్శించుకున్నారు.
తిరుమలలో  పెరిగిన భక్తుల రద్దీ.
31 కంపార్టు మెంట్లు నిండి బయటికి వచ్చిన క్యూలైన్.
శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం.
ప్రత్యేక ప్రవేశ దర్శనం 4 గంటలు.
నిన్న శ్రీవారి హూండీ ఆదాయం 2.65 కోట్లు.



మరింత సమాచారం తెలుసుకోండి: