ఓం నమో వేంకటేశాయ!!
* ఈరొజు మంగళవారం
   03.10.2017
   ఉ!! 5 గంటల సమయానికి,
* స్వామి దర్శనం కోసం
   కంపార్ట్మెంట్ లన్నీ భక్తులతో‌
   నిండినది.బైట కూడా భక్తులు
   వేచి ఉన్నారు.


* సర్వదర్శనానికి 12 గంటల 
   సమయం పడుతుంది.
* కాలి నడకన తిరుమలకి
   వచ్చే భక్తులకి అలిపిరి
   మార్గంలో 14000,
   శ్రీవారిమెట్టు మార్గం 6000
   మందికి మాత్రమే
   దివ్యదర్శనం.
* నిన్న అక్టోబర్ 02 న
   90,059 మంది భక్తులకి
   స్వామివారి ధర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
* నిన్న 37,184 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు.
* నిన్న స్వామివారికి హుండీలో
   భక్తులు సమర్పించిన నగదు
   ₹:2.43కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: