ఓం నమో వేంకటేశాయ!!
* ఈరొజు మంగళవారం
04.10.2017
ఉ!! 5 గంటల సమయానికి,
* స్వామి దర్శనం కోసం 24
కంపార్ట్మెంట్ లలొ భక్తులు
వేచి ఉన్నారు.
* సర్వదర్శనానికి 06 గంటల
సమయం పడుతుంది.
* కాలి నడకన తిరుమలకి
వచ్చే భక్తులకి అలిపిరి
మార్గంలో 14000,
శ్రీవారిమెట్టు మార్గం 6000
మందికి మాత్రమే
దివ్యదర్శనం.
* నిన్న అక్టోబర్ 03 న
84,373 మంది భక్తులకి
స్వామివారి ధర్శనభాగ్యం
కలిగినది.
* నిన్న 35,861 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.
* నిన్న స్వామివారికి హుండీలో
భక్తులు సమర్పించిన నగదు
₹:3.29కోట్లు.