ఓం నమో వేంకటేశాయ!!
* ఈరొజు మంగళవారం
   04.10.2017
   ఉ!! 5 గంటల సమయానికి,
* స్వామి దర్శనం కోసం 24
   కంపార్ట్మెంట్ లలొ భక్తులు
   వేచి ఉన్నారు.
* సర్వదర్శనానికి 06 గంటల 
   సమయం పడుతుంది.
* కాలి నడకన తిరుమలకి
   వచ్చే భక్తులకి అలిపిరి
   మార్గంలో 14000,
   శ్రీవారిమెట్టు మార్గం 6000
   మందికి మాత్రమే
   దివ్యదర్శనం.
* నిన్న అక్టోబర్ 03 న
   84,373 మంది భక్తులకి
   స్వామివారి ధర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
* నిన్న 35,861 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు.
* నిన్న స్వామివారికి హుండీలో
   భక్తులు సమర్పించిన నగదు
   ₹:3.29కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: