తిరుమల సమాచారం
ఓం నమో వేంకటేశాయ!!
* ఈరొజు శుక్రవారం
   06.10.2017
   ఉ!! 5 గంటల సమయానికి,
* వైకుఠం క్యూ కాంపెక్స్ లో 
   కంపార్ట్మెంట్ లనీ భక్తులతో
   నిండినది.బైట కూడా భక్తులు
   వేచి ఉన్నారు.
* సర్వదర్శనానికి 10 గంటల 
   సమయం పడుతుంది.
* కాలి నడకన తిరుమలకి
   వచ్చే భక్తులకి అలిపిరి
   మార్గంలో 14000,
   శ్రీవారిమెట్టు మార్గం 6000
   మందికి మాత్రమే
   దివ్యదర్శనం.
* నిన్న అక్టోబర్ 05 న
   72,182 మంది భక్తులకి
   స్వామివారి ధర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
* నిన్న 36,723 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు.
* నిన్న స్వామివారికి హుండీలో
   భక్తులు సమర్పించిన నగదు
   ₹:2.45కోట్లు.
* నేడు డైల్ యువర్ ఈఓ
   ఉ:8.30 నుండి 9.30 లోపు
   భక్తులు తమ సందేహాలను,
   సూచనలను టిటిడి ఈఓకి
   నేరుగా తెలుపవచ్చు.
   నెంబర్ 0877-2263261
* ఈరొజు ఉదయం 10
   గంటలకు 2018, జనవరి
   నెలకు సంబంధించిన శ్రీవారి
   ఆర్జితసేవా టికెట్ల
   ఆన్‌లైన్‌ కోటాను విడుదల
   చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: