తిరుమల సమాచారం
ఓం నమో వేంకటేశాయ!!
* ఈరొజు శుక్రవారం
06.10.2017
ఉ!! 5 గంటల సమయానికి,
* వైకుఠం క్యూ కాంపెక్స్ లో
కంపార్ట్మెంట్ లనీ భక్తులతో
నిండినది.బైట కూడా భక్తులు
వేచి ఉన్నారు.
* సర్వదర్శనానికి 10 గంటల
సమయం పడుతుంది.
* కాలి నడకన తిరుమలకి
వచ్చే భక్తులకి అలిపిరి
మార్గంలో 14000,
శ్రీవారిమెట్టు మార్గం 6000
మందికి మాత్రమే
దివ్యదర్శనం.
* నిన్న అక్టోబర్ 05 న
72,182 మంది భక్తులకి
స్వామివారి ధర్శనభాగ్యం
కలిగినది.
* నిన్న 36,723 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.
* నిన్న స్వామివారికి హుండీలో
భక్తులు సమర్పించిన నగదు
₹:2.45కోట్లు.
* నేడు డైల్ యువర్ ఈఓ
ఉ:8.30 నుండి 9.30 లోపు
భక్తులు తమ సందేహాలను,
సూచనలను టిటిడి ఈఓకి
నేరుగా తెలుపవచ్చు.
నెంబర్ 0877-2263261
* ఈరొజు ఉదయం 10
గంటలకు 2018, జనవరి
నెలకు సంబంధించిన శ్రీవారి
ఆర్జితసేవా టికెట్ల
ఆన్లైన్ కోటాను విడుదల
చేయనున్నారు.