ఓం నమో వేంకటేశాయ!!
* ఈరొజు శనివారం
 ఉ!! 5 గంటల సమయానికి,
* స్వామి దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు.


* సర్వదర్శనానికి 06 గంటల సమయం పడుతుంది.
* నిన్న అక్టోబర్ 06 న 73,854 మంది భక్తులకి స్వామివారి ధర్శనభాగ్యం  కలిగినది.
‌ ‌* నిన్న 35,589 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
* నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.66కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: