కాలినడక మార్గం అలిపిరి-14000,శ్రీవారిమెట్టు-6000, మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం.కాలినడకన తిరుమలకి చేరుకున్న భక్తులను ఉ: 8 గంటల తరువాత వారికిచ్చిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.నిన్న అక్టోబర్ 09.10.17 న 73,438 మంది భక్తులకి స్వామివారి ధర్శనభాగ్యం కలిగినది.నిన్న 33,221 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.67కోట్లు