తిరుమల సమాచారం ఈరొజ సోమవారం ఉ!! 5 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం 14 కంపార్టమెంట్స్ లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు.సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది.


కాలినడక మార్గం అలిపిరి-14000,శ్రీవారిమెట్టు-6000, మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం.కాలినడకన తిరుమలకి చేరుకున్న భక్తులను ఉ: 8 గంటల తరువాత  వారికిచ్చిన సమయానికి  దర్శనానికి అనుమతిస్తారు.నిన్న అక్టోబర్  09.10.17 న 73,438 మంది భక్తులకి స్వామివారి ధర్శనభాగ్యం కలిగినది.‌నిన్న 33,221 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు నిన్న స్వామివారికి హుండీలో  భక్తులు సమర్పించిన నగదు ₹:2.67కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: