తిరుమల సమాచారం 
 ఈరొజ బుధవారం
   11. 10 .2017
   ఉ!! 5 గంటల సమయానికి,
 సర్వదర్శనం కోసం 9
   కంపార్టమెంట్స్ లలో భక్తులు
   ‌స్వామి దర్శనం కోసం వేచి
తిరుమల సమాచారం 
 ఈరొజ బుధవారం
   11. 10 .2017
   ఉ!! 5 గంటల సమయానికి,
 సర్వదర్శనం కోసం 9
   కంపార్టమెంట్స్ లలో భక్తులు
   ‌స్వామి దర్శనం కోసం వేచి
 కాలినడకన తిరుమలకి
   చేరుకున్న భక్తులను ఉ: 8
   గంటల తరువాత
   వారికిచ్చిన సమయానికి
   దర్శనానికి అనుమతిస్తారు.
 నిన్న అక్టోబర్  10.10.17 న
   74,868 మంది భక్తులకి
   స్వామివారి ధర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
 నిన్న 33,201 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు
 నిన్న స్వామివారికి హుండీలో
   భక్తులు సమర్పించిన నగదు
   ₹:2.38కోట్లు.



మరింత సమాచారం తెలుసుకోండి: