కాలినడకన తిరుమలకి చేరుకున్న భక్తులను ఉ: 8 గంటల తరువాత వారికిచ్చిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.నిన్న అక్టోబర్ 11.10.17 న 70,118 మంది భక్తులకి స్వామివారి ధర్శనభాగ్యం కలిగినది.నిన్న 41,681 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:3.45కోట్లు.