ఉ!! 5 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం 31 కంపార్టమెంట్స్ లలో భక్తులు  ‌స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. కాలినడక మార్గం అలిపిరి-14000, శ్రీవారిమెట్టు-6000,మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం.


 కాలినడకన తిరుమలకి చేరుకున్న భక్తులను ఉ: 8 గంటల తరువాత వారికిచ్చిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.నిన్న అక్టోబర్  11.10.17 న 70,118 మంది భక్తులకి స్వామివారి ధర్శనభాగ్యం  కలిగినది.‌నిన్న 41,681 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:3.45కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: