ఓం నమో వేంకటేశాయ
* ఈరొజు శనివారం
   14.10.2017
   ఉ!! 5 గంటల సమయానికి,
* స్వామి దర్శనం కోసం 16
   కంపార్ట్మెంట్ లలో
   భక్తులు వేచి
   ఉన్నారు.
* సర్వదర్శనానికి 08 గంటల 
   సమయం పడుతుంది.
* నిన్న అక్టోబర్ 13 న
   78,108 మంది భక్తులకి
   స్వామివారి ధర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
* నిన్న 37,415 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు.
* నిన్న స్వామివారికి హుండీలో
   భక్తులు సమర్పించిన నగదు
   ₹:3.18కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: