ఈ రోజు రద్దీ: ఓ మోస్తరు ఈరోజు తేదీ  16.10.2017 సోమవారం ఉదయం 5 గంటల సమయానికి,సర్వదర్శనం కోసం 8 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.సర్వదర్శనానికి 3-4 గంటల సమయం పడుతుంది.

కాలినడక భక్తులకు స్లాట్ లో పేర్కొన్న సమయానికి నేరుగా దివ్య దర్శనం లభిస్తుంది.కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి స్లాట్స్ కేటాయిస్తారు కాలి నడకన తిరుమలకు చేరుకున్న భక్తులను ఉ. 8 గం. 


తరువాత నిరీక్షణ లేకుండా నేరుగా దర్శనానికి అనుమతిస్తారు స్లాట్స్ లభించిన నడక దారి భక్తులకు 2 గంటలలో స్వామి వారి దర్శనం పూర్తవుతుంది నిన్న అక్టోబర్ 15 న 83,706 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
‌ ‌
నిన్న 38,857 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.86 కోట్లు.నిన్న శ్రీవారి ట్రస్టులకు అందిన విరాళాలు అన్న ప్రసాదం ట్రస్టు: ₹ 29.5 లక్షలు గోసంరక్షణ ట్రస్టు: ₹ 1.00 లక్షలు "బర్డ్" ట్రస్టు: ₹ 1.00 లక్షలు ఆరోగ్యవరప్రసాదిని: 1.00 లక్షలు వారసత్వసంపద పరిరక్షణ ట్రస్టు: ₹ 1.00 లక్షలు విద్యాదాన ట్రస్టు: ₹ 1.00 లక్షలు ప్రాణదాన ట్రస్టు: ₹ 0.00



మరింత సమాచారం తెలుసుకోండి: