ఓం నమ వేంకటేశాయ!!
ఈరోజు శుక్రవారం 20.10.2017 
 ఉ!! 5 గంటల సమయానికి....
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.
 స్వామి దర్శనం కోసం 22 కంపార్ట్మెంట్ లలో
 భక్తులు వేచి ఉన్నారు.
 సర్వదర్శనానికి 10 గంటల  సమయం పడుతుంది.
 కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.
 ప్రత్యేక ప్రవేష దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
 నిన్న అక్టోబర్ 19 న 66,569 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
 నిన్న 29,347 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
 నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.73కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: