తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ!!
ఈరోజు మంగళవారం 07.11.2017  ఉ!! 5 గంటల సమయానికి....
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.
స్వామి దర్శనం కోసం 2 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు.
నిన్న 26,515 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:3.16కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: