తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ!! 
ఈరోజు శుక్రవారం 10.11.2017  ఉ!! 5 గంటల సమయానికి....
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.స్వామి దర్శనం కోసం 5 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు.
సర్వదర్శనానికి 8 గంటల  సమయం పడుతుంది.
కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేష దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
నిన్న నవంబర్ 9 న 58,320 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌Image result for ttd photos
నిన్న 24,595 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.06కోట్లు.



మరింత సమాచారం తెలుసుకోండి: