ఓం...నమో... వేంకటేశాయ    🔔 తిరుమల దర్శనం🔔
👉ఈరోజు తేదీ  12.11.2017  ఆదివారం ఉదయం 5 గంటల  సమయానికి,
👉సర్వదర్శనం కోసం 34 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. (వైకుంఠం 'క్యూ' కాంప్లెక్స్ 1,2 కలిపి)
👉సర్వదర్శనానికి 7_8 గంటల సమయం పడుతుంది.
👉కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 
👉స్లాట్స్ మేరకు ఉ.8 గం. తరువాత నేరుగా 2 గంటలలో దివ్య దర్శనం పూర్తవుతుంది
👉ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.     
👉నిన్న నవంబరు 11 న 75,800 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
 ‌👉నిన్న 39,185 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
👉నిన్న స్వామివారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.62 కోట్లు.
 ఓం...నమో...వేంకటేశాయా 


మరింత సమాచారం తెలుసుకోండి: