ఓం నమో వేంకటేశాయ!! ఈరోజు బుధవారం 22.11.2017 ఉ!! 5 గంటల సమయానికి....తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.స్వామి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు.
సర్వదర్శనానికి 4 గంటల  సమయం పడుతుంది.
కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేష దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
నిన్న నవంబర్ 21 న 73 ,237 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
నిన్న 32,042 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.68కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: