తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ!!ఈరోజు గురువారం 23.11.2017  ఉ!! 5 గంటల సమయానికి....
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.స్వామి దర్శనం కోసం 17 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు.


సర్వదర్శనానికి 6 గంటల  సమయం పడుతుంది.
కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేష దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
నిన్న నవంబర్ 22 న 69,777 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
నిన్న 33,899 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.59కోట్లు.



మరింత సమాచారం తెలుసుకోండి: