తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ!!
ఈరోజు సోమవారం 27.11.2017  ఉ!! 5 గంటల సమయానికి....
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.స్వామి దర్శనం కోసం 5 కంపార్ట్మెంట్ లలోభక్తులు వేచి ఉన్నారు.
సర్వదర్శనానికి 4 గంటల  సమయం పడుతుంది.
కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేష దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
నిన్న నవంబర్ 26 న 87,762 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.


‌ ‌
నిన్న 30,424 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.58కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: