ఓం నమో వేంకటేశాయ!! ఈరోజు గురువారం 30.11.2017  ఉ!! 5 గంటల సమయానికి....
🕉 తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.
🕉 స్వామి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు.
🕉 సర్వదర్శనానికి 5 గంటల  సమయం పడుతుంది.
🕉 కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.
🕉 ప్రత్యేక ప్రవేష దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
🕉 నిన్న నవంబర్ 29 న 63,117 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
🕉 నిన్న 30,762 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
🕉 నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:3.04కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: