— సర్వదర్శనం స్లాట్ టోకెన్కు ఆధార్ కార్డు తప్పనిసరి.
— సోమవారం నుంచి 6 రోజుల పాటు ప్రయోగాత్మకంగా టోకెన్లు మంజూరు చేసి, మార్చి నెల నుంచి పూర్తిస్థాయిలో సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానాన్ని అమలుచేస్తామని వెల్లడించారు టిటిడి అధికారులు.
— ఈ విధానం ద్వారా భక్తులు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు.
— తిరుమలలోని తీర్థాలు, ఇతర దర్శనీయ ప్రదేశాలను సందర్శించవచ్చ.
— నిర్దేశిత సమయానికి దివ్యదర్శనం కాంప్లెక్స్ వద్దకు చేరుకుంటే రెండు గంటలలోపే స్వామివారి దర్శనం.
— మార్చి నెల నాటికి తిరుపతిలోని రైల్వేస్టేషన్, బస్టాండు తదితర రద్దీ ఉన్న ప్రాంతాల్లో సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లు ఏర్పాటు.
— స్థానికాలయాలను సందర్శించే అవకాశం .