ఇండోర్ లో భారత్ న్యూజిల్యాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ఘనవిజయం సాధించింది. మొదటి టెస్ట్ భారీ లక్ష్యం ఉంచిన భారత్ ఆ తర్వాత కూడా 216/3 కి డిక్లేర్ చేసింది. ఇక 475 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ జట్టు పేలవమైన ప్రదర్శనతో