మొహాలిలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు టీం ఇండియా చేతుల్లోకి వచ్చింది. మొదటి ఇన్నింగ్స్ మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 283 పరుగులు చేసింది. ఇక తర్వాత బ్యాటింగ్ దిగిన టీం ఇండియా ఓపెనర్స్ క్లిక్ అవ్వకపోయినా విరాట్ హాఫ్ సెంచరీతో మురిపించగా స్పిన్నర్లు జడేజా, అశ్విన్