ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపిఎల్ సీజన్ రానే వచ్చింది. ఏప్రిల్ నుండి మొదలవుతున్న ఈ ఇయర్ ఐపిఎల్ సీజన్ రసవత్తరంగా సాగనుంది. ఇక ఈ సంవత్సరం ఐపిఎల్ మొదటి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మధ్య ఉప్పల్ లోనే జరుగనుందట. 


ప్రతి జట్టు 14 మ్యాచ్ లను ఆడాలట. ఉప్పల్ రాజీవ్ గాంధి ఇంటర్నేషన్ స్టేడియం లో మొదటి మ్యాచ్ ఆడగా మళ్లీ మే 21న లీగ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందట. ఐపిఎల్ 2017 సీజన్ 47 రోజుల పాటు 10 స్టేడియాలలో ఈ మ్యాచ్ లు జరుగుతాయట. 



మరింత సమాచారం తెలుసుకోండి: