భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మంచి రసవత్తరంగా సాగుతుంది. 299 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా మిగతా ఆటగాళ్లు అతగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. క్రీజ్ లో ఉన్న స్మిత్ 178, మ్యాక్స్ వెల్ 104 పరుగులు చేశాడు. టోటల్ గా 451 పరుగులకు ఆలౌట్ అయ్యారు. స్మిత్ మాత్రం అజేయంగా సెంచరీతో మరోసారి ఆకట్టుకున్నాడు. 


ఇక మొదటి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన భారత జట్టు రాహుల్ 67 ఒక వికెట్ కోల్పోయింది.. మురళి విజయ్ 42 పరుగులతో క్రీజ్ లో ఉండగా పుజారా కూడా 10 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. మొత్తంగా 40 ఓవర్లకు 120 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది టీం ఇండియా. ఆరంభం అయితే బాగానే ఉంది. మరి మూడో రోజు మ్యాచ్ లో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: