భారత్ ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ లో మొదటి రోజు భారత జట్టు శుభారంభం పలికారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మొదటి రోజు మ్యాచ్ ముగిసే సరికి 300లకు ఆలౌట్ అయ్యింది. భారత జట్టు కేవలం ఒక్క ఓవర్ మాత్రమే ఆడింది. ఆస్ట్రేలియా జట్టులో స్మిత్ 111, వార్నర్ 56, మాత్యూ వదే 57 పరుగులు చేశారు.


భారత జట్టులో కుల్ దీప్ 4 వికెట్లు తీశాడు. హ్యాట్రిక్ వికెట్లు తీసి ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చెక్ పెట్టాడు కుల్ దీప్ యాదవ్. ఇక ఉమేష్ యాదవ్ 2 వికెట్లు తీయగా అశ్విన్ 1 వికెట్, జడేజా 1 వికెట్ తీయడం జరిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: