టీం ఇండియా ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రి ఇప్పటికే బౌలింగ్ కోచ్ గా ఎంపికైన జహీర్ ఖాన్ ను కాదని తనకు నచ్చిన భరత్ ను ఎంపిక చేశాడు. 2019 వరల్డ్ కప్ వరకు భారత జట్టు బౌలింగ్ కోచ్ గా భరత్ ఉండాడని అంటున్నారు. ఇక ఇప్పుడు విదేశాలకు వెళ్లినప్పుడు టీం ఇండియాకు మంచి సలహాదారుడు అవసరమని అందుకు సచిన్ సరైనోడని అంటున్నాడు రవిశాస్త్రి.


ఇప్పటికే సలహాదారులుగా జహీర్ ఖాన్, ద్రవిడ్ ఉండగా వారిని కాదని సచిన్ మాత్రమే సలహాదారుడిగా కావాలని డిమాండ్ చేస్తున్నాడట రవిశాస్త్రి. ఇక విరాట్ సారధ్యంలో రవిశాస్త్రి కొచ్ గా టీం ఇండియా త్వరలో శ్రీలంకతో సీరీస్ ఆడుతుంది. ఇప్పటికే శ్రీలంక చేరుకున్న టీం ఇండియా అక్కడ మొదట టెస్ట్ మ్యాచ్ లకు సిద్ధమవుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: