గౌరవ్ బిదూరి ప్రపంచ బాక్సర్ చాంపియన్ షిప్ లో సెమీ ఫైనల్స్ కు చేరుకున్న యువ బాక్సర్. ఫ్రాన్స్ లో శిక్షణ పొందుతున్న ఇతను భూటాన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆగిపోవడంతో భారత్ కు అవకాశం దక్కింది. ఇక యువ ఆటగాడిని ప్రోత్సహించే క్రమంలో గౌరవ్ బిదూరిని పంపించింది.


వెళ్లడమే తన అత్యున్నత ప్రదర్శన ఇచ్చాడు గౌరవ్ బిదూరి. బాంటం వెయిట్ (56 కేజీల)విభాగంలో సెమిఫైనల్స్ వరకు వెళ్లాడు గౌరవ్. క్వార్టర్స్ లో ట్యూనిషియా బాక్సర్ పై విజయం సాధించాడు. ఇక సెమి ఫైనల్స్ కు చేరడంతో అతనికి కాస్యం ఖరారు అయ్యింది. ప్రపంచ చాంపియన్ షిప్ లో పాల్గొన్న మొదటిసారే పతకం తీసుకు రావడం గొప్ప విషయం ఇలా జరుగడం ఇది నాలుగోసారి. 2009లో విజేందర్ సింగ్, 2011లో వికాస్ కృష్ణన్, 2015 శివ తాపా మొదటి ప్రపంచ చాంపియన్ షిప్ లోనే పతకం గెలిచారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: