ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు పూర్తిగా నగదు రహిత లావాదేవీ లకోసం ఎగబడుతున్న సంగతి తెలిసిందే. డబ్బు ఎక్కడ కట్టాలి అన్నా డబ్బు ఎక్కడ విడిపించుకోవాలి అన్నా చేతిలో రూపాయి లేకుండానే పని జరిగేలా ఇక్కడి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.