తయారీ విధానం : అయిదు రకాల పప్పుల్ని కలిపి నాలుగు గంటలు నాననిచ్చి కుక్కర్ లో పప్పులన్నింటితోపాటు, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తగా ఉడికించాలి.
గిన్నెలో నూనెవేసి ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేపాలి. ఇందులో అల్లం, వెల్లుల్లి ముద్ద, కారం, పప్పులన్నీ వేసి తగినంత ఉప్పుధనియాలపొడి, టొమోటోలు వేసి మూతపెట్టి ఉడికించిన పప్సులన్నీ వేసి తగినంత ఉప్పు, పసుపు వేసి కలిపి దింపి బౌల్ లోకి తీసి దానిమీద వెన్న కొత్తీమర చల్లి రోటీలకు సర్వ్ చేయాలి.