తయీరీ చేయువిధానం: పచ్చిమిర్చి, కూరగాయలను ముక్కలు తరిగి చింతపండు నానపెట్టి అరలీటరు రసం తీసి దాంట్లో ముక్కలు వేసి ఉప్పు , కారం వేసి ఉడికించి ఉడికిన తరువాత బియ్యం పిండి నీటితో కలిపి జారుగా చేసి పోసి ఇంగువ పోపు పెట్టి కొత్తిమీర, కరివేపాకు చల్లి మరగనిచ్చి దింపాలి.
తయీరీ చేయువిధానం: పచ్చిమిర్చి, కూరగాయలను ముక్కలు తరిగి చింతపండు నానపెట్టి అరలీటరు రసం తీసి దాంట్లో ముక్కలు వేసి ఉప్పు , కారం వేసి ఉడికించి ఉడికిన తరువాత బియ్యం పిండి నీటితో కలిపి జారుగా చేసి పోసి ఇంగువ పోపు పెట్టి కొత్తిమీర, కరివేపాకు చల్లి మరగనిచ్చి దింపాలి.