హీరో నుండి సరికొత్తగా రెండు ఎలెక్ట్రిక్ స్కూటర్స్ లాంచ్ అవుతున్నాయి. హీరో ఎలెట్రిక్ స్కూటర్స్ ఇప్పుడు బోష్ అనుసంధానంతో రాబోతున్నాయి. హీరో ఎలెక్ట్రిక్ ప్రతి సంవత్సరం రెండు కొత్త రకం స్కూటర్స్ ను అందుబాటులోకి తెస్తుందట ప్రస్తుతం ఈ క్రమంలో ఈ స్కూటర్ ఒకటి రిలీజ్ చేశారు. దీని ధర 19,900 మాత్రమే.


ప్రస్తుతం దేశం మొత్తం మీద 24000 యూనిట్స్ స్కూటర్లు రిలీజ్ చేయడం జరిగిందట. 55 నుండి 65 కిలోమీటర్ పర్ స్పీడ్ గా ఈ స్కూటర్లు వస్తున్నాయి. మరి అత్యంత తక్కువ ధరలో స్కూటర్ కావాలనుకునే వారు హీరో ఎలెక్ట్రిక్ ఈ స్కూటర్ కొనుక్కోవడం మేలు.



మరింత సమాచారం తెలుసుకోండి: