మహింద్రా నుండి వచ్చిన స్కూటర్ మోడల్ టూ వీలర్ మహింద్ర గస్తో లిమిటెడ్ ఎడిషన్ ఎలెక్ట్రిక్ స్కూటర్ త్వరలో తన సేల్స్ ను నిలిపివేస్తుంది. మార్కెట్ లో 48,180 రూపాయలకు అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ 125సిసి కెపాసిటీతో వస్తుంది. ఇక దీవాళి సందర్భంగా పేటిఎం నుండి ఈ స్కూటర్ బుల్ చేసుకున్న వారికి 6000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా ఆఫర్ ఇచ్చింది.


ఈ ఆఫర్ కేవలం అక్టోబర్ 20 వరకు మాత్రమే అని అంటున్నారు. ఇక దీని టెక్నికల్ ఇంఫర్మేషన్ కు వస్తే 8.1 పిఎస్ ఇంకా 9ఎన్నెం పీక్ పవర్ టార్క్ తో అందుబాటులోకి వస్తుంది. హోండా యాక్టివా, టివిఎస్ జ్యూపిటర్ లకు గట్టి పోటీ ఇచ్చేలా మహిద్రా గస్తో వస్తుంది. మరి మార్కెట్ లో తక్కువ యూనిట్లు ఉన్న ఈ మహింద్ర స్కూటర్లు మీ సొంతం చేసుకోవాలంటే దగ్గరలో ఉన్న మహింద్ర షోరూం ను సంప్రదించండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: